విశాఖలో ఘోరం.. ఆర్టీసీ కాంప్లెక్స్ ప్లాట్‌ఫామ్ మీదకు దూసుకెళ్లిన బస్సు..

7 months ago 9
Vizag Dwaraka RTC Complex bus Accident: విశాఖపట్నంలోని ద్వారకా ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి ప్లాట్‌ఫామ్ మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్లాట్‌ఫామ్ మీద ఉన్న ఓ మహిళ చనిపోయింది. మరొకరు గాయపడ్డారు. గాయపడిన వారిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. బస్సుకు బ్రేకులు ఫెయిల్ కావటంతో ప్రమాదం జరిగిందా లేదా డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా అనే దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Read Entire Article