విశాఖలో పేదలకు శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 28వేల కుటుంబాలకు శాశ్వత పట్టాలు

1 day ago 2
Visakhapatnam 28000 House Pattas Distribution: విశాఖపట్నం జిల్లాలో పేదలకు చంద్రబాబు తీపికబురు చెప్పారు. మొత్తం 11 మండలాల్లో దాదాపు 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గృహ స్థలాలను క్రమబద్ధీకరించారు. ఈ మేరకు 28 వేలపేద కుటుంబాలకు పూర్తి యాజమాన్య హక్కులతో కూడిన భూమి పట్టాలు జారీ చేశారు. శనివారం నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. శనివారం విశాఖపట్నం వస్తున్నానంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
Read Entire Article