వీకెండ్ ఎఫెక్ట్.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు, దర్శనానికి ఎంత సమయమంటే..?

4 hours ago 2
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి క్యూ లైన్లలో బారులు తీరిన భక్తులు ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లిస్తున్నారు. ఉచిత దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటకు పైగా సమయం పట్టింది. రద్దీ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
Read Entire Article