వీకెండ్ ఎఫెక్ట్.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు, దర్శనానికి ఎంత సమయమంటే..?

10 months ago 17
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి క్యూ లైన్లలో బారులు తీరిన భక్తులు ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లిస్తున్నారు. ఉచిత దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటకు పైగా సమయం పట్టింది. రద్దీ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
Read Entire Article