వీడు కొడుకు కాదు సైకో.. కన్నతల్లి అని కూడా చూడకుండా అత్యంత కర్కషంగా.. దారుణం..!

1 month ago 6
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఒళ్లుగగుర్పొడిచే దారుణం వెలుగు చూసింది. నమమాసాలు మోసి ప్రాణాన్ని పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తే.. ఆ బిడ్డే 26 ఏళ్లు తర్వాత ఆ తల్లికి మరణ శాసనం రాశాడు. పున్నామ నరకం నుంచి తప్పించాల్సిన ఆ కొడుకు.. అత్యంత నరకప్రాయమైన మరణాన్ని ఆ తల్లికి ఇచ్చాడు. ఈ ఘటన.. సమాజంలో పెరిగిపోతున్న సైకోయిజానికి అద్దంపడుతోంది. మరి.. తల్లిని ఆ కొడుకు ఎందుకు అంత కర్కషంగా హతమార్చాడంటే..?
Read Entire Article