వేయి కిలోల స్టీల్‌తో అమరావతి అక్షర రూపం.. ఫైబర్‌‌గ్లాస్‌తో మోదీ విగ్రహం..

10 months ago 35
అమరావతి పునఃప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ మే రెండో తేదీన పనులను పునఃప్రారంభిస్తారు. అమరావతి పునరుజ్జీవానికి గుర్తుగా భారీ అక్షర రూపం, విగ్రహాలు సిద్ధమయ్యాయి. తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర ఈ కళాఖండాలను రూపొందించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పేర్లతో పాటు బుద్ధుడు, మేక్ ఇన్ ఇండియా సింహం, ఎన్టీఆర్ విగ్రహాలు కొలువుదీరనున్నాయి. ప్రధానమంత్రి మోదీ సభ వద్ద వీటిని ఏర్పాటు చేయనున్నారు.
Read Entire Article