వైఎస్ జగన్ టీమ్‌లోకి ఐఐటియన్.. గతంలో లోకేష్ దగ్గర.. ఎవరీ సాయిదత్?

7 months ago 9
2024 ఎన్నికల్లో ఘోర ఓటమితో డీలాపడిన వైసీపీలో నూతనోత్తేజం నింపేందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా వైసీపీ పార్టీ నిర్మాణంలో సలహాదారు అంటూ వైఎస్ జగన్ ఓ కొత్త వ్యక్తిని నియమించారు. ఆయన పేరే ఆళ్ల మోహన్ సాయిదత్. దీంతో ఎవరీయన.. ఈయన బ్యాగ్రౌండ్ ఏంటనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైసీపీ శ్రేణులు కూడా ఆళ్ల మోహన్ సాయిదత్ గురించి తెలుసుకునే పనిలో ఉన్నాయి.
Read Entire Article