వైఎస్ జగన్‌పై కేసు నమోదు.. అధికారులు ఫిర్యాదు చేయడంతో, కారణం ఇదే!

2 months ago 6
Police Case On Ys Jagan: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. గుంటూరులోని నల్లపాడు పోలీసుస్టేషన్‌లో కేసు ఫైల్ చేశారు.. ఎన్నికల సంఘం అధికారుల ఫిర్యాదుతో.. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ పోలీసులు చర్యలు తీసుకున్నారు. వైఎస్ జగన్ తోపాటు ఆ పార్టీ నేతలు కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్, పేర్ని నాని, పిన్నెల్లి తదితరులపై కేసులు నమోదు చేశారు.
Read Entire Article