వైఎస్ జగన్ సరికొత్త వ్యూహం.. వైసీపీ రీఛార్జ్ అవుతుందా..?

1 year ago 21
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీలో నూతనోత్తేజం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత డీలా పడిన నేతల్లో, ఉత్సాహం నింపడానికి ఆయన పొలిటికల్ అడ్వైజర్ కమిటీని ఏర్పాటు చేశారు. 33 మంది ముఖ్య నేతలతో వైఎస్ జగన్ ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే పలు స్థానాలకు అధ్యక్షులను నియమించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని నేతలకు సూచించారు. పార్టీని బలోపేతం చేయడానికి జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
Read Entire Article