వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు డాక్టరేట్

11 months ago 11
ఆంధ్రప్రదేశ్‌ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను డాక్టరేట్ వరించింది. హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్‌లో అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సలహాదారుడు మార్క్ బర్న్ చేతుల మీదుగా శ్రీనివాస్ ‘డాక్టరేట్’ సత్కారం పొందినట్లు సమాచారం. దీనికి సంబంధించి ట్విట్టర్ (ఎక్స్)లో ఒక పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. డే స్ప్రింగ్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయందువ్వాడ శ్రీనివాస్ తన వృత్తి పట్ల అంకితభావం, సమాజంలో విశిష్ట సేవలను గుర్తిస్తూ ‘డాక్టరేట్’ ను ప్రదానం చేసినట్లు ఓ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Read Entire Article