వైసీపీ నేతలకు ఏపీ ప్రభుత్వం షాక్.. అనుకున్నదే జరిగిందిగా, సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

1 year ago 28
Supreme Court On Tdp Office Attack Case: టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో నిందితుల పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ పై జస్టిస్‌ సుధాంశు ధులియా, జస్టిస్‌ అసహనుద్దీన్‌ అమానుల్లాహ్ ధర్మాసనం విచారణ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌ కు రీ జాయిండర్‌ దాఖలు చేస్తామని, అందుకోసం తమకు కాస్త సమయం కావాలని నిందితుల తరపు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. దీంతో కోర్టు ఈ కేసుల విచారణను డిసెంబర్‌ 17 వ తేదీకి వాయిదా వేసింది.
Read Entire Article