వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ.. నో బెయిల్, పిటిషన్‌లు తిరస్కరణ

7 months ago 10
AP High Court Rejects Ysrcp Leaders Anticipatory Bail Petition Rejected: వైఎస్సార్‌సీపీ నేతలకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వారికి ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనూ జోగి రమేష్ ముందస్తు బెయిల్‌కు నిరాకరించింది. ఈక్రమంలో సుప్రీంకోర్టుకు అప్పీల్‌ చేసుకునేంతవరకు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని వైఎస్సార్‌సీపీ కోరింది. మధ్యాహ్నం తర్వాత హైకోర్టు నిర్ణయం వెల్లడించనుంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్‌, నందిగం సురేష్‌, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్‌ నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే.
Read Entire Article