వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఈడీ షాక్.. ఆ రూ. 12.5 కోట్ల వ్యవహారంలో!

1 year ago 24
MVV Satyanarayana Ed Raids In Visakhapatnam: విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. లాసన్స్‌బే కాలనీలోని ఎంవీవీ ఇంట్లో ఈడీ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు.. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు ఆయన ఆడిటర్ జీవీ నివాసంలో కూడా ఏక కాలంలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే, హైగ్రీవా ఇన్‌ఫ్రాటెక్‌, కన్‌స్ట్రక్షన్స్‌ కార్యాలయాల్లోనూ ఈడీ రైడ్స్‌ సాగుతున్నాయి.. మధురవాడ భూమి కొనుగోలు కేసులో సోదాలు నిర్వహిస్తున్నారు .
Read Entire Article