శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్త వాతావరణం.. ప్రయాణికుల ఆందోళన, కారణం ఏంటంటే..?

1 month ago 3
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాల్సిన విమానం మధ్యాహ్నం అయినా రాకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ ఘటన మధ్యాహ్నం 5 గంటలకు చోటు చేసుకుంది.
Read Entire Article