శంషాబాద్: విమానంలో బాంబు ఉందంటూ మెయిల్‌.. పరుగులు పెట్టిన సిబ్బంది, ప్రయాణికుల టెన్షన్

8 months ago 12
శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు ఉందంటూ థ్రెటెనింగ్ మెయిల్స్ రావడంతో నేడు ఉదయం కలకలం రేగింది. ఎయిర్ పోర్ట్‌లో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రాగా.. అధికారులు క్షుణ్ణంగా వెతికి బాంబు లేదని నిర్ధారించారు. అది ఫేక్ మెయిల్‌గా గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Entire Article