శుభవార్త చెప్పిన టీజీఎస్ఆర్టీసీ.. ఎట్టకేలకు ఆ బస్సు సర్వీస్ ప్రారంభం.. నేటి నుంచే..

9 months ago 39
మియాపూర్ ఆర్టీసీ డిపో నుండి బెంగళూరులోని మార్తాహల్లికి లహరి బస్సు సర్వీసు ప్రారంభమవుతుంది. నేటి నుంచి మియాపూర్ నుంచి ఈ బస్సు సర్వీస్ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బస్సు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. అలాగే, సరస్వతి పుష్కరాల కోసం కూడా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం కాంట్రాక్ట్ పద్ధతిన సూపర్ లగ్జరీ, రాజధాని , లహరి బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article