శుభవార్త.. తెలంగాణలో మరో 2300 ఉద్యోగాలకు లైన్ క్లియర్..

11 months ago 12
ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ వాన్‌గార్డ్ గ్రూప్ హైదరాబాద్‌లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC) ప్రారంభించనుంది. ఇది భారత్‌లో వారి తొలి జీసీసీ. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు. ఈ ఏడాది చివరి నాటికి జీసీసీ కార్యాలయాన్ని ప్రారంభించి, 4 సంవత్సరాల్లో 2,300 ఉద్యోగులను నియమించుకునేది లక్ష్యంగా వాన్‌గార్డ్ పెట్టుకుంది.
Read Entire Article