శ్రీ శృంగేరి శారదా పీఠానికి వైఎస్‌ జగన్‌.. గంటసేపు అక్కడే, ఎందుకెళ్లారంటే!

1 year ago 25
Ys Jagan In Sri Sringeri Sharada Peetham: మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విజయవాడ బీఆర్‌టీఎస్‌ రోడ్డులోని శ్రీ శృంగేరీ శారదాపీఠాన్ని సందర్శించారు. మంగళవారం ఆయన శ్రీవిధుశేఖర భారతి మహాస్వామిని కలిసి ఆశీర్వచనం పొందారు. సుమారు గంట పాటూ శ్రీవిధుశేఖర భారతి మహాస్వామితో మాట్లాడారు. జగన్‌ వెంట ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్‌, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్‌, వైసీపీ ఎన్టీఆర్‌ జిల్లా ఇన్‌చార్జి దేవినేని అవినాష్ ఉన్నారు
Read Entire Article