శ్రీకూర్మం తాబేళ్లు విశాఖపట్నం జూకు తరలింపు.. పాపం వీటికి కూడా ఆరోగ్య సమస్యలు

10 months ago 39
Srikurmam Star Tortoise Shifted To Rescue Center: శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రంలో నక్షత్ర తాబేళ్లు మరణించడం కలకలం రేపింది. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న వంద తాబేళ్లను విశాఖపట్నం జూకు తరలించారు. ఆలయంలో తాబేళ్ల సంరక్షణకు తగిన స్థలం లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం 211 తాబేళ్లను సంరక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ తాబేళ్ల కోసం విశాలమైన పార్కు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Read Entire Article