శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు సిఫార్సు లేఖలు తీసుకోరు!

4 weeks ago 4
ఈనెల 30న విశ్వావసు నామ సంవత్సర తెలుగు ఉగాదిని పురస్కరించుకుని.. టీటీడీ శ్రీవారి ఆలయంలో మార్చి 25న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే, తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను ఆదివారం నుంచి స్వీకరించాలని నిర్ణయించింది. ఆదివారం వీటిని స్వీకరించి. సోమవారం దర్శనాలకు అుమతిస్తారు. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. దర్శనాలకు వచ్చేవారితో సప్తగిరులు పోటెత్తాయి.
Read Entire Article