శ్రీవారి భక్తులకు గమనిక.. ఆర్జిత సేవలు రద్దు..

5 months ago 11
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. అక్టోబర్ నెల 20 వ తేదీ తిరుమలలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఆరోజు దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 20వ తేదీన పలు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. దీపావళి పండగను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం శ్రీవారు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.
Read Entire Article