శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో ఆ ఇబ్బంది తప్పినట్టే.. టీటీడీ ఈవో ఆదేశాలు

3 months ago 9
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. భక్తులకు ఉపయోగకరంగా ఉండేలా.. వారి సౌలభ్యం ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే టీటీడీ.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం రోజున టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమీక్షా సమావేశంలో తిరుమలలో మరింత ఆకర్షణీయంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే తిరుమలలో ఉచిత బస్సుల సంఖ్యను పెంచాలని టీటీడీ ఈవో అధికారులను ఆదేశించారు.
Read Entire Article