శ్రీశైలం ఆలయ అభివృద్ధికి కేంద్రాన్ని రూ.1,657 కోట్ల సహాయం కోరనున్న దేవస్థానం

5 months ago 21
శ్రీశైలం ఆలయ అభివృద్ధికి దేవస్థానం అధికారులు నూతన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ నెల 16న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం పర్యటనకు వస్తున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆధ్వర్యంలో.. ఆలయ అధికారులు ప్రధాని మోదీని కలవనున్నారు. ఆలయ అభివృద్ధికి రూ.1,657 కోట్లు కేటాయించాలని కోరడమే కాక.. 5,362 ఎకరాల భూమి సమస్య పరిష్కారం కోసం కేంద సాయం కొరనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article