శ్రీశైలం మల్లన్న సేవలో చంద్రబాబు.. కృష్ణమ్మకు ముఖ్యమంత్రి జలహారతి

2 years ago 53
Chandrababu Naidu Visits Srisailam Project: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు.. అనంతరం ఆలయ పండితులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి వేదాశ్వీరచనం అందించారు. అనంతరం చంద్రబాబు శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. నీటి వినియోగదారు సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖిగా మాట్లాడారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article