శ్రీశైలం మల్లన్న సేవలో మాజీ మంత్రి రోజా

6 months ago 8
మాజీ మంత్రి ఆర్కే రోజా శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. ఉదయం ఆలయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.. మీ ఫ్యాన్స్ మేడం అంటూ ఫోటోల కోసం జనాలు ఎగబడ్డారు.
Read Entire Article