శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త.. రెండు రోజుల పాటూ ఉచితంగా, పూర్తి వివరాలివే

3 weeks ago 8
Srisailam Temple Free Laddus To Devotees: శ్రీశైలం మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు.. శ్రీగిరిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉగాది బ్రహ్మోత్సవాలు కావడంతో పెద్ద ఎత్తున కర్ణాటక భక్తులు భారీగా కాలి నడకన తరలివస్తున్నారు. ఈ క్రమంలో భక్తుల కోసం పలు ట్రస్ట్‌లో భోజనం, తాగు నీరు వంటివి ఏర్పాటు చేశారు. అయితే మహారాష్ట్రకు చెందిన ట్రస్ట్ ఉచితంగా లడ్డూలు పంపిణీ చేస్తోంది. 2 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నారు.
Read Entire Article