శ్రీశైలం హుండీ లెక్కింపు.. కళ్లు చెదిరేలా నగదు, బంగారం, వెండి.. 27 రోజుల ఆదాయం ఎంతంటే?

10 months ago 28
శ్రీశైలం ఆలయంలో అధికారులు హుండీ లెక్కించారు. గత 27 రోజులకు గానూ భక్తులు భారీగా నగదు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీని స్వామివారికి కానుకలుగా సమర్పించారు. ఈ క్రమంలోనే మొత్తం కానుకలు నగదు రూపంలో రూ.4.51 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వెల్లడించారు. వీటితోపాటు బంగారు, వెండి ఆభరణాలు.. పలు దేశాల కరెన్సీలు కూడా ఉన్నాయని వెల్లడించారు.
Read Entire Article