Srisailam Hyderabad Gold Man: శ్రీశైలంలో హైదరాబాద్కు చెందిన గోల్డ్మెన్ సందడి చేశారు. మల్లన్న దర్శనానికి వచ్చిన విజయ్ను చూసేందుకు భక్తులు ఆసక్తికనబరిచారు. విజయ్ ఒంటిపై ఉన్న బంంగారాన్ని చూసి అవాక్కయ్యారు. విజయ్ గతంలో తిరుమలలో కూడా సందడి చేశారు. మరోవైపు శ్రీశైలం మల్లన్నకు భారీగా ఆదాయం సమకూరింది.. రూ.2,59,68,400 ఆదాయం వచ్చిందిన ఆలయ ఈవో తెలిపారు. వీటిలో బంగారం, వెండితో పాటుగా విదేశీ కరెన్సీ కూడా ఆదాయంలో ఉంది.