షర్మిల, విజయమ్మకు షాకిచ్చిన వైఎస్ జగన్.. NCLTలో పిటిషన్, ఆ కంపెనీ షేర్ల కోసం!

5 months ago 12
Ys Jagan Petition On Ys Sharmila Vijayamma: వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మాజీ సీఎం వైెఎస్ జగన్ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో వైఎస్ షర్మిల, విజయమ్మలపై పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి రెడ్డి పేర్లతో పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించి షేర్ల అంశాన్ని ప్రస్తావించారు. ఆ కంపెనీలో షేర్ల వాటా పంపకాల విషయంలో వివాదంతో నేషనల్ కంపెనీ లాను ఆశ్రయించారు. 2019 ఆగస్టు 21 ఎంవోయూ ప్రకారం విజయమ్మ, షర్మిలకు కంపెనీ షేర్లు కేటాయించామని, వివిధ కారణాలతో కేటాయింపు జరగలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
Read Entire Article