సంక్రాంతికి రైతుల అకౌంట్లలో డబ్బులు.. రైతు భరోసాపై కీలక కసరత్తు

1 year ago 24
తెలంగాణ ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయం రైతు భరోసా అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ పథకం కింద ఎకరాకు రూ. 15 వేలు సాయం చేయనుండగా.. సంక్రాంతి నుంచి అమలు చేయనున్నారు. కేవలం సాగులో ఉన్న భూములకే పరిహారం ఇవ్వాలని సర్కార్ డిసైడ్ కాగా.. నేడు డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన జరిగే కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
Read Entire Article