సంగారెడ్డిలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు దగ్ధం.. తల్లిదండ్రుల్లో ఆందోళన

8 months ago 14
Delhi Public School Bus Catches Fire: వేసవి సెలవుల తర్వాత బడులు తెరుచుకున్న వేళ, పిల్లలకు సంబంధించిన భయానక వార్తలు వినాల్సి వస్తుంది. తాజాగా సంగారెడ్డి జిల్లాలో స్కూల్ బస్సులో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అసలేం జరిగింది? పిల్లలంతా సురక్షితంగా ఉన్నారా? ఈ ప్రమాదం ఎలా జరిగింది? అనే మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి.
Read Entire Article