సజ్జల భార్గవరెడ్డికి షాక్.. నాన్-బెయిలబుల్ కేసు నమోదు

3 months ago 3
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఓవైపు తాము అహర్నిశలూ కృషి చేస్తుంటే.. కొంతమంది సోషల్‌ మీడియాలో ఇష్టానుసారం చెలరేగిపోతున్నారని రెండు రోజుల కిందట సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. అనుచితంగా పెట్టే పోస్టులను తీవ్రంగా పరిగణిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలో సోషల్ మీడియా పోస్టులు పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. తాజాగా, వైసీపీ సోషల్ మీడియాలో ఇంఛార్జి, సజ్జల రామకృష్ణా రెడ్డి తనయుడిపై కడపలో కేసు నమోదయ్యింది.
Read Entire Article