సత్యసాయి జిల్లా: రైలు పట్టాలపై లారీ.. డ్రైవర్‌పై కేసు నమోదు, ఏమైందంటే !

1 year ago 27
Sri Sathya Sai District Lorry Stopped On Railway Track: శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చాకర్లపల్లి రైల్వే గేటు దగ్గర ఓ లారీ పట్టాలపై ఆగిపోయింది. మంగళూరు నుంచి తాడిపత్రి వెళ్తుండగా.. లారీ చాకర్లపల్లి గేటు వద్దకు వచ్చేసరికి బ్యాటరీలో లోపంతో పట్టాలపై నిలిచిపోయింది. అదే సమయంలో రెండు రైళ్లు అక్కడికి వచ్చాయి.. వాటిని దగ్గరలో ఆపేశారు. రైల్వే సిబ్బంది ట్రాక్‌పై ప్రమాద హెచ్చరిక ఏర్పాటు చేసి పొక్లెయిన్ సాయంతో లారీ పక్కకు జరపడంతో రైళ్ల రాకపోలకు లైన్ క్లియర్ అయ్యింది.
Read Entire Article