సరస్వతీ పుష్కరాలు-2025.. సర్కార్ ప్రత్యేక యాప్‌, ఒక్క క్లిక్‌తో భక్తులకు సమస్త సమాచారం

1 hour ago 1
తెలంగాణలో తొలిసారిగా జరుగుతున్న సరస్వతి పుష్కరాలు కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూపొందించింది. ఇది భక్తులకు ఘాట్లు, ఆలయ మార్గాలు, పార్కింగ్, వైద్య సదుపాయాలు, అన్నదానం, సమీప దేవాలయాల సమాచారాన్ని అందిస్తుంది. ఇక మే 15-26 నుంచి పుష్కరాలు జరగనుండగా.. పుష్కరాల ఏర్పాట్లకు ప్రభుత్వం రూ. 25 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
Read Entire Article