సర్పంచ్ ఎన్నికల వేళ గుడ్‌న్యూస్.. ఎంతమంది పిల్లలున్నా పోటీకి అవకాశం

6 months ago 6
తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సర్పంచ్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసింది. ఇక నుంచి ఎంతమంది పిల్లలు ఉన్నా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని పేర్కొంది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెల్లడించారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్నాయి.
Read Entire Article