తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది! జూలైలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని మంత్రి సీతక్క ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రామ పంచాయతీలను కైవసం చేసుకోవడానికి సమాయత్తమవుతున్నారు. ఎన్నికల సంఘం కసరత్తులు చేస్తుండగా, పంచాయతీ కార్యదర్శుల సమస్యలు ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయా అనేది చూడాలి. ఈ ఎన్నికలు గ్రామీణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తాయో వేచి చూడాల్సిందే. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.