ఉద్యోగం చేస్తూనే ఎంటెక్ చదువాలనుకునే ఔత్సాహికులకు ఆంధ్రా యూనివర్సిటీ అద్భుత అవకాశం కల్పిస్తోంది. వివిధ కోర్సులలో సాయంత్రం పూట ఎంటెక్ చదివేందుకు అవకాశం కల్పిస్తోంది. స్థానికంగా ఉద్యోగం చేసుకునే వారు ఇందుకు అర్హులు. దరఖాస్తు గడువు అక్టోబర్ 15వ తేదీతో ముగియనుంది. అక్టోబర్ 17న కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తి కలిగినవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ అధికారులు సూచిస్తున్నారు. కోర్సు ఫీజును 75 వేలుగా నిర్ణయించారు,