సింగరేణి కార్మికులకు భారీగా దీపావళి బోనస్.. ఒక్కొక్కరికీ రూ.93 వేలకు పైగా.. రేపే అకౌంట్లలో జమ..!

1 year ago 34
సింగరేణి కార్మికులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది. దీపావళి పండగ నేపథ్యంలో సింగరేణి కార్మికులకు భారీగా పండుగ బోనస్ ఇస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. దీపావళి బోనస్ కింద రూ.358 కోట్ల నిధులను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. కాగా.. రేపు (అక్టోబర్ 24న) ఉదయం వరకు కార్మికుల అకౌంట్లలో ఈ బోనస్ జమకానుంది. పండగ బోనస్‌గా ఒక్కో కార్మికుని అకౌంట్‌లో రూ.93,750 జమన కానుంది.
Read Entire Article