సింహాచలం అప్పన్న వైకుంఠ ద్వార దర్శనాలు.. భక్తులు టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోండి

8 months ago 21
Simhachalam Vaikunta Dwara Darshan Tickets Book Online: సింహాచలం అప్పన్న భక్తులకు శుభవార్త. ముక్కోటి ఏకాదశి సందర్భంగా జనవరి 30న ఉత్తర ద్వార దర్శనాలు అందుబాటులో ఉంటాయి. రూ.100, 300, 500 టికెట్లను ఆన్‌లైన్‌లో జనవరి 26 నుంచి 29 వరకు కొనుగోలు చేయవచ్చు. నేరుగా కౌంటర్లలో టికెట్లు ఉండవు. ఆలయంలో అధ్యయనోత్సవాలు కూడా వైభవంగా జరుగుతున్నాయి, అయ్యవారి, అమ్మవారి సేవలు భక్తిశ్రద్ధలతో సాగుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article