సింహాచలం ప్రమాద ఘటన.. సంచలన విషయాలు చెప్పిన కాంట్రాక్టర్..

1 year ago 64
చందనోత్సవం సందర్భంగా సింహాచలం దేవస్థానంలో అపశ్రుతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అప్పన్న నిజరూప దర్శనం కోసం వచ్చిన ఏడుగురు భక్తులు గోడ కూలి మీద పడటంతో ప్రాణాలు కోల్పోయారు. అయితే నాసిరకంగా గోడను నిర్మించడంతోనే ప్రమాదం జరిగిందనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రమాద ఘటనపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విచారణ కమిటీ గురువారం ఆలయం వద్ద విచారణ జరిపింది. ఈ సందర్భంగా గోడను నిర్మించిన కాంట్రాక్టర్ షాకింగ్ విషయాలు వెల్లడించారు.
Read Entire Article