సిరిమానోత్సవంలో ప్రమాదంపై బొత్స సీరియస్

5 months ago 11
ఇటీవల విజయనగరం సిరిమానోత్సవంలో ప్రమాదంపై బొత్స సత్యనారాయణ సీరియస్.. ఇది నన్ను అంతమొందించడానికి కుట్రా అని ప్రశ్న.. అధికారులు ఎవరూ పరామర్శించలేదని ఆగ్రహం. పైడితల్లి సిరిమానోత్సవంలో బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులు పాల్గొన్న వేదిక కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ విజయనగరంలో ఆరోపణలు చేశారు.
Read Entire Article