సివిల్స్‌లో మహేశ్‌భగవత్ శిష్యుల సత్తా.. 200 మందికిపైగా ర్యాంకర్లు, టాప్ 100లో 21 మంది..!

10 months ago 23
తెలంగాణ అదనపు డీజీపీ మహేశ్ భగవత్ సివిల్స్ అభ్యర్థులకు వాట్సప్ ద్వారా ఉచిత శిక్షణ అందించి మరోసారి సత్తా చాటారు. ఆయన శిక్షణలో 200 మందికి పైగా అభ్యర్థులు సివిల్స్-2024లో ర్యాంకులు సాధించారు. టాప్-100 ర్యాంకర్లలో 21 మంది ఆయన శిష్యులు ఉండటం విశేషం. ఒకప్పటి కానిస్టేబుల్ కుమారుడు సాయి చైతన్య 68వ ర్యాంకు సాధించి గురుశిష్యుల అనుబంధానికి నిదర్శనంగా నిలిచారు.
Read Entire Article