సీఎం చంద్రబాబుతో కపిల్‌దేవ్ భేటీ.. దానిపైనే ప్రధానంగా చర్చ?.. ఆ ప్రాంతానికి మరో గుడ్ న్యూస్!

1 year ago 19
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో.. మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ భేటీ అయ్యారు. సోమవారం రాత్రే విజయవాడకు చేరుకున్న కపిల్ దేవ్.. మంగళవారం విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో కలిసి చంద్రబాబును కలిశారు. ఆయనతో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఏపీలో గోల్ఫ్ కోర్ట్ ఏర్పాటుపై చర్చించినట్లు తెలిసింది. ఇప్పటికే విశాఖలో ఏ గోల్ఫ్ క్లబ్ ఉండగా.. రాజధాని అమరావతిలోనూ గోల్ఫ్ కోర్ట్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలోనే కపిల్ దేవ్.. చంద్రబాబుతో భేటీ కావటం ఆసక్తికరంగా మారింది.
Read Entire Article