తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే మూడు రోజులు సెలవులను రద్దు చేశారు. హైదరాబాద్ సహా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో పాటుగా ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని.. అలానే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే అంశంపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మరి ఇంతకు సీఎం సెలవులు రద్దు చేసింది ఎవరికంటే..