సీఎం రేవంత్ రెడ్డి, కొండా సురేఖపై పరువు నష్టం దావా.. కేటీఆర్ సంచలన నిర్ణయం

6 months ago 10
KTR on Konda Surekha: మంత్రి కొండా సురేఖతో పాటు రేవంత్ రెడ్డిపై కూడా పరువు నష్టం దావా వేయనున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏది మాట్లాడిన పట్టించుకోలేదని.. ఇప్పుడు కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే వదిలిపెట్టేది లేదంటూ కేటీఆర్ హెచ్చరించారు.
Read Entire Article