సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ విద్యార్థులకు శుభవార్త.. వారి కోసం

4 months ago 9
కొడంగల్ నియోజకవర్గ విద్యార్థులకు శుభవార్త. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ ముందుకు వచ్చింది. నవంబర్ 14న గ్రీన్ ఫీల్డ్ కిచెన్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో ఈ పథకం అమలు కానుంది. గత ఏడాది నుంచి అల్పాహారం కూడా అందిస్తున్నారు.
Read Entire Article