సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. పాదయాత్రకు సిద్ధం.. పుట్టిన రోజునే శ్రీకారం..!

1 year ago 14
Revanth Reddy Birthday: సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను, ఆరోపణలను తిప్పికొట్టేందుకు.. సిద్ధమయ్యారు. ఇందుకోసం నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తన పుట్టినరోజు అయిన నవంబర్ 8వ తేదీన.. మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య యాత్ర పేరుతో పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. మూసీ పరివాహక గ్రామాల్లో పర్యటిస్తూ.. ప్రజలతో మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు.
Read Entire Article