సీతమ్మకు అందమైన కానుక.. 80 కేజీల బరువుతో రూ.40 లక్షల ఖరీదైన

4 months ago 8
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి హైదరాబాద్ దంపతులు అందమైన బహుమతి విరాళంగా ఇచ్చారు. సీతమ్మ వారి ఊరేగింపు కోసం రూ.40 లక్షల విలువైన రజత గజ వాహనాన్ని కానుకగా ఇచ్చారు. సీతమ్మ తల్లి ఊరేగింపు కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ ఏనుగు విగ్రహాన్ని 31 కిలోల వెండి కవచంతో, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. ఈ కొత్త వాహనంతో అమ్మవారి శోభాయాత్ర మరింత వైభవంగా జరుగుతుందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article