సీసీఐకి పత్తి పంట.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

1 year ago 20
రైతులు నష్టపోకుండా పత్తి కొనుగోళ్లు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తేమ సాకుతో వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవద్దని సీసీఐ కేంద్రాలకు సూచించారు. అన్నదాతలు అర కిలో పత్తి కూడా నష్టపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
Read Entire Article