సుప్రీంకోర్టులో సీఎం రేవంత్‌కు ఊరట.. ఓటుకు నోటు కేసుపై కీలక నిర్ణయం

8 months ago 10
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఓటుకు నోటు కేసు ఎంత సంచలనమైందో తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుత తెలంగాణ సీఎం, అప్పటి టీడీపీ ఎమ్మెల్యే‌గా ఉన్న రేవంత రెడ్డి నిందితులుగా ఉన్నారు. పదేళ్లుగా ఈ కేసు విచారణ సాగుతూ ఉంది. అయితే, రేవంత్ సీఎంగా ఉండటంతో కేసును ప్రభావితం చేస్తారని, అందుకే వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
Read Entire Article