అలిపిరి చెక్ పోస్ట్‌ అధికారుల షాక్.. సంచి నిండా నోట్ల కట్టలు..

1 hour ago 2
అలిపిరి చెక్ పోస్టు‌ వద్ద మంగళవారం నోట్ల కట్టల కలకలం రేగింది. ఓ వ్యక్తి వద్ద నుంచి టీటీడీ విజిలెన్స్ సిబ్బంది భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. తనిఖీ సమయంలో అతని వద్ద రూ.65 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. అయితే నాణెల మార్పిడి కోసం ఈ నగదు తీసుకెళ్తున్నట్లు ఆ వ్యక్తి సమాధానం చెప్పినట్లు తెలిసింది. పొంతనలేని సమాధానం చెప్పటం, సరైన పత్రాలు చూపించకపోవటంతో ఆ వ్యక్తిని టీటీడీ విజిలెన్స్ సిబ్బంది.. అలిపిరి పోలీసులకు అప్పగించారు.
Read Entire Article